ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్నపేట జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 19...