శోకసంద్రంలో కుటుంబ సభ్యులు…నందిగామ : పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రగారి జనార్దన్ కుమా రుడు అనిరుధ్ (5), ఇంటి పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాము కాటువేసింది. వెంటనే బాలుడు...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...