Saturday, July 27, 2024

n. kumar

గోదావరిఖనిలో మహాజన జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం..

మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం గోదావరిఖని లోని జీఎం కాలనీ 79వ పోలింగ్ కేంద్రంలో కార్యక్రమం జరిగింది. బీజేపీ, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ నేతృత్వంలో బూత్ అధ్యక్షుడు ఇటిక్యాల మధు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గుండెబోయిన భూమయ్య, సహాయ ఇంచార్జ్ రాదండి శ్రీనాథ్, విశ్వనాథ్, మారం వెంకన్న, హరీష్,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -