కొత్తగూడెం నియోజకవర్గంలోని మున్సిపల్ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్రప్రధాన యెర్ర కామేష్ కార్యదర్శి ఆరోపించారు. ఆయన పార్టీశ్రేణులతో కలిసి ఆదివారం ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య,ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5సంవత్సరాలకు ఒక సారి ఓట్ల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...