కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద వర్గాలకు విద్యని దూరంచేసే ప్రయాత్నాలను ముమ్మరంగా చేస్తుందని అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా, ఉపాధి, పర్యావరణం అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...