ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు : సీఐ రాఘవేందర్మిర్యాలగూడ ; పట్టణంలోని ఒన్ టౌన్ స్టేషన్లో మంగళవారం ఇరు వర్గాలకు చెందిన హిజ్రాల గొడవ విషయంలో వన్ టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. నందిని, బాలమ్మ వర్గాలకు చెందిన 46 మంది హిజ్రాలపై సిఆర్పి 107 క్రింద కేసు నమోదు చేసి తాసిల్దార్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...