నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం..
జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం..
ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్..
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...