స్టన్నింగ్ ఫీచర్స్తో థండర్..
భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న క్రేజ్ వేరు. మధ్యతరగతి వారికి అనువైన కార్లను రిలీజ్ చేస్తూ మారుతీ సుజుకీ కంపెనీ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల కాలంలో యువతను కూడా ఆకట్టుకునేలా మారుతీ సుజుకీ నయా కార్లను రిలీజ్ చేస్తుంది. ఈ కార్లల్లో జిమ్నీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది....
కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్..గ్రాండ్ విటారా ఎస్యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.. ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్ను...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...