అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
లక్షద్వీప్ లో ఇటీవల మోడీ పర్యటన
లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
మండిపడుతున్న భారతీయులు
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...