Saturday, July 27, 2024

Mahatma Gandhi

మహాత్మ గాంధీ శాంతి పురష్కారం..

అరుదైన గౌరవాన్ని అందుకున్న గోరఖ్ పూర్ గీతా ప్రెస్.. అవార్డు ప్రకటించిన నరేంద్ర మోడీ సారధ్యంలోని జ్యూరీ.. 1923 లో ప్రారంభమైన అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ గీతా ప్రెస్.. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయపరివర్తనకోసం విశేష కృషిచేసినందుకు ఏకగ్రీవ ఎన్నిక.. శాంతియూథా మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేసేవ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ ప్రైజు...

పడకేసిన పల్లె ప్రగతి వనాలు..

దశాబ్ది ఉత్సవాల్లో దగాపడ్డ ప్రగతి వనాలు.. లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొల్పిన వైనం.. వనాల బాగోగులు పట్టించుకునేది ఈవృ..? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. వీటి పేరుతో రూ. 22 లక్షలు బుగ్గిపాలు.. ప్రజలకు అందుబాటులో లేని అధికారులు, ప్రజాప్రతినిధులు.. వనాల్లో బర్రెలు, గొర్రెలు మేపుతున్న కాపర్లు.. దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం పరిధిలో లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో పల్లె...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -