భారీ మందుపాతర స్వాధీనం చేసుకున్న పోలీసులు..
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ దాడులకు ప్రణాళిక రూపొందించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుర్ఖెడ సబ్ డివిజన్...
జికా సోకిన వ్యక్తిని గుర్తించిన వైద్యులు..
లేడీస్ దోమల కారణంగా వ్యాప్తి చెందే వైరస్..
నిరుద్ష్టంగా ఎలాంటి చికిత్స లేదన్న వైద్యులు..
ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవడమే పరిష్కారం..
దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తున్నది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పాజిటివ్గా తేలింది. దాంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి చెంబూర్ సవిూపంలోని ఎం...
షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు..
సంచలన విషయాన్ని వెల్లడించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా..
మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...