Monday, May 20, 2024

madhya pradesh

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి..

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి...

నాసాకు ఎంపికైన మధ్యప్రదేశ్ కుర్రాడు..

ఘనత సాధించిన 21 ఎల్లా అగం జైన్.. అంతరిక్ష శాస్త్రవేత్త కావడానికి శిక్షణ.. నాసాతో సహా 5 విభిన్న కార్యక్రమాలకు ఎంపిక.. ఇండోర్ : మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ దేశంలోనే పరిశుభ్రతలో నంబర్ 1గా ఉండటంతో పాటు పలు విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు ఇక్కడి యువత కూడా నగరానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో...

మధ్యప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

బలంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయి.. పొలిటికల్ డీసెన్సీ లేకుండా మోడీ మాట్లాడుతున్నారు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. మధ్యప్రదేశ్‌ లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -