Saturday, July 27, 2024

lubricant

ఏపీ లో తప్పిన రైలు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో టంగుటూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ లాగి ట్రైన్‌ను ఆపేశారు. రైలు దిగి పరుగులుపెట్టారు. అయితే బ్రేక్‌లలో ఉండే లూబ్రికెంట్‌ (Lubricant) అయిపోవడంతోనే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -