10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు..
హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు..
అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం..
సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి..
భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు..
పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు..
ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం..
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...