Sunday, December 3, 2023

ladies specil

ఐటీ కారిడార్‌లో రేపటి నుంచి ‘లేడీస్‌ స్పెషల్‌’ బస్సు..!

టీఎస్‌ ఆర్టీసీ మహిళల కోసం నేటి నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడుపనున్నది. హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -