మహిళల పేరు మీదే పోడు పట్టాలు
పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు
రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఎకరాలకు పట్టాలు
పట్టాలతో పాటు పోడు కేసుల ఎత్తివేత
ఇకముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు
ఆసిఫాబాద్ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు పోడు పట్టాలు
ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్కు ఆదేశాలు
కౌటాలా, వార్ధా మధ్య బ్రిడ్జికి రూ.75 కోట్లు మంజూరు
ఆసిఫాబాద్ వేదికగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...