Monday, May 13, 2024

krishna water

కృష్ణా జలాల వాటాలో తీరని అన్యాయం..

కాంగ్రెస్‌ స్వార్థపూరిత రాజకీయం ఉమ్మడి పాలమూరుకు శాపంగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం నడిగడ్డను నట్టేట ముంచుతున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89తో రాష్ర్టానికి ఒరిగేది శూన్యమంటూ ఆది నుంచీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనే నిజమని తేలింది. కృష్ణా జలాల పంపిణీపై ఇటీవల విచారించిన ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -