Saturday, July 27, 2024

krishna river

కృష్ణాన‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి..

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాదం నెల‌కొంది. కృష్ణా న‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద కృష్ణా న‌దిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను అఫ్రీన్(17), సమీర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -