Saturday, July 27, 2024

konturu village

మెద‌క్ జిల్లాలో విషాదం..

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌ మెద‌క్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వ‌ద్ద మృత‌దేహాల ఆన‌వాళ్లు క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను మెద‌క్ మండ‌లం వెంక‌టాపూర్‌కు చెందిన‌ కొక్కు ల‌క్ష్మీ(22),...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -