Saturday, July 27, 2024

karim nagar

థర్డ్‌ జెండర్లందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపికరీంనగర్‌ :జిల్లాలోని థర్డ్‌ జెండార్లందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి అన్నారు.మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో థర్డ్‌ జండర్లతో ఓటరు నమోదు పై జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని థర్డ్‌ జండర్లందరు...

బండి సంజయ్ నీకు దమ్ముంటే దైవసాక్షిగా ప్రమాణం చెయ్..

సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు.. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ల మధ్య చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ.. శనివారం రోజు స్థానిక మహాశక్తి ఆలయంలో నిర్వహించే ప్రెస్ మీట్ కు హాజరవుతున్న రోహిత్ రావు ని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో ఆయన తన నివాసంలోనే అమ్మవారి పటం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -