27న కమలనాధుల శంఖారావం..
గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఖరారు..
ఖమ్మం పర్యటనలోని తొలి జాబితా విడుదల..
ఖరారైన అమిత్ షా పర్యటన..
కొత్త వారి చేరికపై దృష్టిపెట్టిన అధిష్టానం..
హైకమాండ్ నుంచి కఠినమైన ఆదేశాలు..
ఖమ్మం : కమలం పార్టీ మరో మారు హిందుత్వ అజెండాను భుజాన వేసుకుంది. ఆ పార్టీ సెంటిమెంట్ కు తగ్గట్లుగానే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర నుంచి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...