ఖలిస్థాన్ తీవ్రవాది పన్నూన్ బెదిరింపులు
మరోసారి బెదిరింపులకు పాల్పడిన ఎస్ఎఫ్జే చీఫ్
2001 పార్లమెంట్ దాడిని గుర్తుచేసిన ఖలీస్థానీ
పన్నూ హత్య కుట్రను భగ్నం చేసినట్టు అమెరికా ప్రకటన
ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. 2001 దాడి వార్షికోత్సవం డిసెంబరు 13న లేదా అంతకు ముందే పునాదులతో సహా పార్లమెంట్ను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...