Friday, May 17, 2024

kadem

ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద

కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి స్థాయి.. నిజాంసాగర్‌లో భారీగా వరదనీరు.. గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ హెచ్చరిక వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -