మూడు ఇసుక టిప్పర్లు పట్టుకున్న క్రిష్ణ పోలీసులు…
మైనింగ్, చెక్ పోస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్మఖ్తల్ : నియోజక వర్గం లోని మాగనూరు మండ లం వర్కూర్ ఇసుక రీచ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కడెచూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు అక్రమ ఇసుక యథేచ్ఛగా తరలుతోంది. రెండు మూడు రోజుల కిందట అక్రమ ఇసుక రవాణా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...