జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం మంగపేట వద్ద కృష్ణా నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతులను అఫ్రీన్(17), సమీర్...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...