జడ్చేర్లలో రెండు రోజుల వికాస వర్గ జరిగినది.. ఈ వర్గ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ.. దేశమును, ధర్మము, సంస్కృతిని సత్సంగము ద్వారా సమాజంలో సంస్కారము, క్రమశిక్షణను నిర్మాణం చేయాలని.. వీహెచ్పీ సత్సంగం గ్రామ గ్రామాన, సమితి ఆధారంగా గ్రామంలో చైతన్యము, గ్రామ యువకులలో జాగరణ, మహిళలలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...