టీఎస్ ఆర్టీసీ మహిళల కోసం నేటి నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడుపనున్నది. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...