హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐ.ఎన్. టి.యూ.సి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శీలం రాజ్ కుమార్ గంగపుత్ర.. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.. హనుమకొండలోని ఐ.ఎన్.టి.యూ.సి. కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛము అందించి.. శాలువాతో ఘనంగా...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...