జల్పల్లి : అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకోంది. ఠాణా ఇన్స్పెక్టర్ కె. సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రనికి చెందిన హరేంద్ర చౌహాన్ (30), కృష్ణ చౌహాన్ (28) ఇద్దరు బంధువులు వృత్తిరీత్యా మహేశ్వరం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...