Friday, May 3, 2024

Inhuman

అనాధ చిన్నారులపై అమానుషం..

అన్నెంపున్నెం ఎరుగని ఇద్ద‌రు చిన్నారుల‌పై ఓ మ‌హిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్ల‌లైన ఆ ఇద్ద‌రి జ‌ట్టు ప‌ట్టుకొని చిత‌క్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది. అనాథ‌లైన 6 సంవ‌త్స‌రాల లోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్ష‌న్ సెంట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. అయితే...
- Advertisement -

Latest News

- Advertisement -