తెలంగాణ ఆరు దశాబద్ధాలుగా అనేక అవస్థలు పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమం రంంలో పాలకుల దోపిడీకి గురైంది.అనేక సార్లు వివక్షతలతో భంగపడిరది.అనేక అవమానాలను సహనంతో దిగమింగింది. చివరికి కేసిఆర్ నాయకత్వంలో, సబ్బండ వర్గాల కలయికతో, శాంతియుతంగా పోరాడి, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...