ఇండిగో ఎయిర్ లైన్స్కు ప్రివలేజ్ నోటీసులు..
ఎంపీల ఆరోపణలతో స్పందించిన ప్రివిలేజ్ కమిటీ..
న్యూ ఢిల్లీ :ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది....