న్యూ ఢిల్లీ : ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్ని నెగ్గింది. చైనాలోని హంగ్జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో...
ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం..
ప్రస్తుతం బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడెమీ చీఫ్ గా ఉన్న లక్ష్మణ్..
ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్న వైనం..
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...