Tuesday, May 14, 2024

house construction

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం

సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ లేఖ అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైకాపా...

లంచం ఇస్తేనే… పని చేస్తానంటున్న పంచాయితి కార్యదర్శి

ప్రతి పనికొక రేటు ఆ ప్రకారమే లంచం కలెక్టర్‌ విపి గౌతమ్‌ సారూ స్పందించాలి విచారించి విధులు నుండి తొలగించాలి గ్రామ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పారదర్శకంగా పనిచేయాల్సిన పంచాయితి కార్యదర్శి పైసలు ఇస్తే తప్ప పనిచేయట్లేదు. ప్రతి ష్టాత్మకమైన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సినది పోయి అక్రమ వసూళ్లకు తెరలేపింది.ఈమె చేసిన అక్రమ వసూ ళ్లను చూస్తే...
- Advertisement -

Latest News

- Advertisement -