తృటిలో తప్పిన పెను ప్రమాదం..మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘోర ప్రమాదం తప్పింది.. సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ లో ఒకదాని తరువాత ఒకటి రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.. ఆ సమయంలో హోటల్ లో ఉన్న కస్టమర్లు, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...