గత 22 నెలలుగా ఎదురుచుస్తున్నా బొగ్గు గని కార్మికులకు మే నెల 18,19 తేదీలల్లో కోల్ కత్తాలో జరిగిన కోల్ ఇండియా యాజమాన్యం తో 11 వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం జరిగింది. ఇట్టి వేతన ఒప్పంద సమావేశంలో ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, బిఎమ్ఎస్, ఎచ్ ఎం ఎస్, ఐఎన్...