హర్యానా రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లను నిరసిస్తూ నేడు విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ సూచించారు. శ్రావణమాసం తొలి సోమవారం రోజు దేవాలయంలో పవిత్ర పూజలు నిర్వహించే సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...