హర్యానా రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లను నిరసిస్తూ నేడు విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ సూచించారు. శ్రావణమాసం తొలి సోమవారం రోజు దేవాలయంలో పవిత్ర పూజలు నిర్వహించే సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని,...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...