ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్న పలువురు నాయకులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...