దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు
25న లబ్ధిదారుల జాబితాగృహలక్ష్మి పథకం కింద లబ్ధిపొందాలనుకునేవారు ఈనెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అందుకోసం కలెక్టరేట్, మున్సిపల్, ఎమ్మా్ర్వో కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఇళ్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం రూ. 3 లక్షల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...