Wednesday, May 8, 2024

Group-4

త్వరలోనే తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు మెరిట్‌ జాబితాను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి...

అక్టోబర్‌ మొదటి వారంలో గ్రూప్‌-4 ఫలితాలు!

హైదరాబాద్‌ : తెలంగాణలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకిసీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ 20 విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు గ్రూప్‌-4 ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి....

గ్రూప్‌- 4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

మొత్తం 67 పరీక్ష కేంద్రాలు 18,120 మంది అభ్యర్థులు పరీక్ష రాసే అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి గ్రూప్‌-4 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 7995061192 వికారాబాద్‌ : గ్రూప్‌ -4 పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు చేపట్టా మని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు....
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -