కుటుంబం కోసం త్యాగం చేసేమహిళలు వెనక బట్టట్టు కాదు..మనల్ని ముందుకు నడిపించడానికివారు వెనుక నడుస్తారు..స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..తనవారినొదిలి త్యాగం చేస్తారు..ఆడపిల్లలని చులకనగా చూడకండి.."ఆడ" పిల్లలే అని అవమానించకండి..ఈరోజు సివిల్స్ లో సత్తా చాటిన వారిని చూసిఆనందపడండి.. వారిని అభినందించండి..కాసిన్ని నీరు పోస్తే కోసెన్ని పూలిస్తుంది పూల చెట్టు..కాస్తంత ప్రేమ చూపితే నీకోసం ప్రాణం...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...