తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద దుర్ఘటన..
ఒక్కసారిగా కుప్పకూలిన ఏళ్ల నాటి రావి చెట్టు..
అటు మైకుల్లో మంత్రోచ్ఛారణలు..ఇటు మిన్నంటిన బాధితుల రోదనలు
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ముందు ఎన్నో ఏళ్లుగా నిటారుగా నిలబడి ఎంతో మంది భక్తులకు చల్లని నీడనిచ్చిన వృక్షం (రావి చెట్టు) ఒక్కసారిగా కూలిపోయి...
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...