గవర్నర్ కోటా స్థానాలపై పీటముడి
ఇప్పుడప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు
హైకోర్టులో కేసు తేలాకనే నిర్ణయం
ఈ నెల 24న పిటిషన్ల విచారణ
ఇప్పుడే భర్తీ చేయరాదని గవర్నర్ నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...