Saturday, July 27, 2024

gayathri matha

మహమ్మాయమ్మ ఆలయంలో అమంగళకర పరిస్థితులు

ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరినవిశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయం. నిత్య కైంకర్యాలు లేక మూలన పడేసినట్టుగా అక్కడి వీరబ్రహ్మేంద్రస్వామి,గాయత్రి మాత, విశ్వకర్మ భగవానుల ఉపాలయాలు. మలమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటి నీటిలో నిండామునిగిన ఆంజనేయస్వామి ఆలయం. ( దశాబ్దాలుగా జీతాలు లేని తమను ఇకనైనా అధికారులు ఆదుకోవాలనంటున్న అక్కడి సఫాయిలు పోషమ్మ, గంగమ్మ. సరైన శౌచాలయాలు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -