యుమునా నది మళ్లీ మహోగ్రరూపం
ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోన్న యమునా
రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకల నిలిపివేత
ఘజియాబాద్ను ముంచెత్తిన హిండన్ నది వరదనీరున్యూఢిల్లీ : ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దిల్లీలో యమునమ్మ మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది.. 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...