శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
ఆషాఢ మాసం భోజనాల సందర్భంగా ఈ కార్యక్రమంచేపట్టామని తెలిపిన పాలపర్తి సంధ్యారాణి..
శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మంగళవారం నాడు గాంధీ హాస్పిటల్ వద్ద 55 మంది పేదలకు ఆహార పొట్లాలు, మజ్జిగ, మంచినీళ్లు వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి అందించడం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...