Sunday, May 19, 2024

fires on kcr

కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్..

రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు.. పంటల భీమా పథకం అమలుచేయడం లేదు.. కేంద్ర వివిధ శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.. 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కేంద్రం పంపించింది.. కేసీఆర్ కి, కేటీఆర్ కి చిత్తశుద్ధి లేదు : కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -