అవినీతి వైరస్ సోకిన జీ.హెచ్.ఎం.సి. ఎల్.బీ. నగర్ జోన్..
జీ.హెచ్.ఎం.సి. లో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైనది.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. నీటి కుంటల్లో గుర్రపుడెక్కను తొలగించడం.. కాలనీల్లో స్వైరవిహారం చేస్తున్న ప్రమాదకర దోమలను తరిమి కొట్టడం వీరి ప్రధాన విధి.. అయితే ఈ విధులను గాలికి వదిలేసిన కొందరు అధికారులు, ఉద్యోగులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...