కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద వర్గాలకు విద్యని దూరంచేసే ప్రయాత్నాలను ముమ్మరంగా చేస్తుందని అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా, ఉపాధి, పర్యావరణం అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...