హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : మీషో ఈనాడు భారతదేశంలో అసలుసిసలైన ఇ-కామర్స్ మార్కెట్ వేదిక. లక్షలాది మంది చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలను విస్తరిస్తున్నాది. మీషో అక్టోబర్-2023 నుంచి కేవలం రెండు నెలల కాలంలో సుమారు 25,000 మంది నాన్-జిఎస్టీ విక్రేతలను చేర్చుకోవటం జరిగినది. ఈ సంవత్సర ఆరంభంలో మీషో అనేక సాంకేతికతలను అందిపుచ్చు...
ఆన్లైన్-ప్రత్యేక ఉత్పత్తుల ఆవిష్కరణతో ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని వేడుక చేస్తోంది
భారతదేశపు అతిపెద్ద బీ 2 బీ ఏజీ - ఇన్పుట్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన న్యూర్చుర్ డాట్ రిటైల్ సమగ్ర పంట సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వాటిని తన మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆన్లైన్-ప్రత్యేక మైన ఉత్పత్తులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...